Thursday, 17 December 2020

కేంద్ర చట్టాలను చించిపారేసిన సీఎం కేజ్రీవాల్ -వ్యవసాయ చట్టాల తిరస్కరిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం

సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 22వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలకు దిగిన అన్నదాతలు ఇప్పటికే దేశవ్యాప్త నిరసనలు, భారత్ బంద్ లాంటి కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం దిగిరావడంలేదు. దీంతో రైతుల అవస్థలు చూసి మనస్తాపంతో సిక్కు మతగురువు బాబా రామ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37pvIke
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour