Thursday, 17 December 2020

శబరిమల భక్తులకు కొత్త గైడ్‌లైన్స్: 48 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్.. సడలింపు..

కరోనా వైరస్ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ఇప్పటికే గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అయితే వివిధ వర్గాల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. నిళక్కల్ చేరే ముందు 48 గంటల ముందు కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37v9vRX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour