Sunday, 27 December 2020

చైనా మరో దుర్మార్గం: మహిళా జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు: లైవ్ టెలికాస్ట్ చేయడమే నేరం

బీజింగ్: చైనా మరో దుర్మార్గానికి పాల్పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన ఓ మహిళా సిటిజన్ జర్నలిస్ట్‌ను జైలుపాలు చేసింది. ఈ కేసులో ఆమెకు షాంఘై న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. కరోనా వైరస్ గురించి ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియజేసిన కొంతమంది విజిల్ బ్లోయర్లు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aNoCIw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour