బీజింగ్: చైనా మరో దుర్మార్గానికి పాల్పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన ఓ మహిళా సిటిజన్ జర్నలిస్ట్ను జైలుపాలు చేసింది. ఈ కేసులో ఆమెకు షాంఘై న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. కరోనా వైరస్ గురించి ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియజేసిన కొంతమంది విజిల్ బ్లోయర్లు,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aNoCIw
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment