Sunday, 27 December 2020

అమ్మతనాన్ని మరచి .. చంటి పిల్లాడు ఏడుస్తున్నాడని తగలబెట్టేసిన తల్లి , దర్యాప్తులో షాకింగ్ విషయాలు

నవమాసాలు మోసి కని, గారాబంగా పెంచుకోవాల్సిన ఐదు నెలల పసికందును ఓ తల్లి అత్యంత కిరాతకంగా హతమార్చింది. మానవత్వాన్ని మరిచి పోయిన ఆ తల్లి, అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అభం శుభం తెలియని చిన్నారి ఏడుస్తున్నాడని పిల్లవాడికి నిప్పు అంటించింది. అమ్మతనాన్ని మరచిపోయి చంటి పిల్లాడిని తగలబెట్టేసింది. ఈ ఘటనలో ఐదు నెలల బాబు విగతజీవిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nXUv4S
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour