Wednesday, 9 December 2020

విశాఖ నీటిలోనూ సీసం- వదిలేస్తే ఏలూరు గతే- జగన్‌కు రిటైర్డ్‌ ఐఏఎస్‌ లేఖ

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తాగునీటిలో క్రిమిసంహారకాలు కలవడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో అస్వస్ధతకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి గల కారణాలను డాక్టర్లు వెల్లడిస్తున్నారు. సీసం, ఆర్గానో క్లోరిన్‌ కలవడం వల్లే తాగునీరు విషతుల్యమై ఇంతమంది బాధితులుగా మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోనూ దాదాపు అలాంటి పరిస్ధితులే ఉన్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39YrGAQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour