వాషింగ్టన్: సైబర్ నేరగాళ్ల కన్ను ప్రాణాంతక కరోనా వ్యాక్సిన్ మహమ్మారిపైనా పడింది. ఈ వ్యాక్సిన్ను రూపొందించడానికి అహోరాత్రులు శాస్త్రవేత్తలు శ్రమించగా.. దాన్ని రాత్రికి రాత్రి కొట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్కు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆ ఫార్ములాను తస్కరించడానికి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. డేటాను హ్యాక్ చేయడానికి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IyWaOF
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment