Monday, 14 December 2020

తెలుగు రాష్ట్రాల ఛీఫ్‌ జస్టిస్‌ల బదిలీ ? జోరుగా ప్రచారం - సీపీఐ నారాయణ లీకులతో..

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు హైకోర్టుల ఛీఫ్‌ జస్టిస్‌లను బదిలీ చేయబోతోందని దాని సారాంశం. సీపీఐ జాతీయ నేత నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లలోనూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gNuGBC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour