Monday, 14 December 2020

వింత వ్యాధి కేసుల్లేవ్: ఊపిరి పీల్చుకున్న ఏలూరు..కానీ కొనసాగుతున్న మిస్టరీ

వింత వ్యాధితో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైన ఏలూరు క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఏలూరులో వింత వ్యాధి కారణంగా 650 మంది అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వీరిలో ముగ్గురు మరణించగా, మిగతావారంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gQ7Lp6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour