Wednesday, 9 December 2020

భారత్‌పై చైనా వాటర్ బాంబ్... అదే జరిగితే తీరని నష్టం.. డ్రాగన్‌తో మరో డేంజర్...

ఓవైపు ఏడు నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం... ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే భారత్-చైనా మధ్య మరో కొత్త వివాదం వచ్చి చేరింది. భారత్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్(హైడ్రో పవర్) ప్రాజెక్టును నిర్మిస్తామని ఈ ఏడాది నవంబర్ 30న చైనా చేసిన ప్రకటన తాజా వివాదానికి ఆజ్యం పోసింది. పొరుగు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K8pRGB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour