Wednesday, 9 December 2020

కరోనా బాధితుల ఇళ్లకు పోస్టర్లు అంటించొద్దు- కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఐసీఆర్‌ సాయంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇందులో అత్యధిక శాతం జనామోదం పొందుతుండగా, పలుసార్లు కొన్నింటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిలో తాజాగా కేంద్రం జారీ చేసిన ఓ మార్దదర్శం వివాదాస్పదమవుతోంది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mYqYaw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour