Friday, 11 December 2020

గోరంట్లకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్..మేం గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్టులమైతే నువ్వు ఢిల్లీ లెవల్ రేపిస్ట్ ..

రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కినట్లుగా కనిపిస్తున్నాయి . రాష్ట్రమంతా చలికి వణుకుతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం వాతావరణం వేడెక్కింది . ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. అప్పట్లో రాయల సీమలో పొలాలకు నీరు లేక, నెర్రెలు కొట్టి, పైరు చనిపోతుంటే, బీడు భూములుగా రాయలసీమ భూములు మారుతుంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3na2Di3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour