Friday, 11 December 2020

రాత్రికి రాత్రే తెలంగాణ రైతు ఖాతాలో రూ.473 కోట్లు... ఏం జరిగిందో.. ఎందుకలా జరిగిందో...

తెలంగాణకి చెందిన ఓ రైతు ఖాతాలో రాత్రికి రాత్రే రూ.473కోట్లు జమయ్యాయి. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన అతను... అంత డబ్బు తన ఖాతాలో చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. మొదట ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేయగా... ఏటీఎం స్లిప్‌పై రూ.473,13,30,000

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a029r6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour