Tuesday, 29 December 2020

ఏపీలో రైతులకు ముందే సంక్రాంతి- రైతు భరోసా, నివర్‌ సాయం విడుదల చేసిన జగన్‌

ఏపీలో నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత మొత్తాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీంతో పాటు గత నెలలో వచ్చిన నివర్‌ తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. సీఎం జగన్‌ ఇవాళ క్యాంపు కార్యాలయంలో స్విచ్‌ ఆన్‌ చేసి ఈ మొత్తాలను రైతుల ఖాతాల్లోకి జమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nZE7AM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour