Tuesday, 29 December 2020

ఒవైసీ.. షాకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు: అభ్యర్థి పేరు సైతం ప్రకటన

హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తు సన్నాహాలు చేపట్టారు. అసెంబ్లీలో ఇప్పుడున్న స్థానాల సంఖ్యను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WRLw9i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour