Tuesday, 29 December 2020

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త కాల్చివేత: భగ్గుమన్న బెంగాల్: అట్టుడుకుతోన్న హౌరా

కోల్‌కత: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న పశ్చిమ బెంగాల్‌ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. పలు దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం ఈ హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MiPg1D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour