Tuesday, 29 December 2020

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై వివాదాలు కొనసాగుతున్నా, కోర్టుల్లో విచారణలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం తన పంథాను మార్చుకోవడానికి ఇష్టపడటం లేదని, కోర్టు తీర్పులు రాకముందే తన కలల రాజధాని విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోవాలని ఆయన డిసైడ్ అయ్యారని వైసీపీకే చెందిన ముఖ్యనేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సంక్రాంతి పండుగలోపే సీఎం జగన్ విశాఖకు బిచాణా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pyJK9h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour