Wednesday, 16 December 2020

పృథ్వీ షా ఫెయిల్యూర్స్..కంటిన్యూస్: అధ్వాన్న బ్యాటింగ్: రెండో బంతికే: కోహ్లీ..ఏరికోరి

అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్.. ఏ మాత్రం ఆశాజనకంగా ఆరంభం కాలేదు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లో ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌.. తొలి నిమిషంలోనే భారత క్రికెట్ జట్టు తడబాటును ప్రదర్శిస్తోంది. తక్కువ పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. టెస్టుల్లో సుదీర్ఘమైన ఇన్నింగ్‌ను ఆడాల్సిన ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలం అయ్యాడు. ఇన్నింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34m57Tg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour