అయోధ్యలో దశాబ్దాలుగా నెలకొన్న రామాలయం-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన నేపథ్యంలో అటు మందిర్, ఇటు మసీదు కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది పడనుండగా.. ఇటు మసీదు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. మసీదుకు కేటాయించిన ఐదు ఎకరాల స్ధలంలో త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది. అయోధ్యలోని దన్నీపూర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KC6Yft
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment