Thursday, 10 December 2020

చంద్రుడిపైకి ఆస్ట్రో రాజా: హైదరాబాద్‌తో లింక్: తండ్రి ఉస్మానియా పూర్వ విద్యార్థి: నాసా లిస్ట్

వాషింగ్టన్: ఊహించినట్టే.. భారత సంతతికి చెందిన రాజాచారి చందమామపై అడుగు పెట్టబోతోన్నారు. జాబిల్లిపై ప్రయోగాలను సాగించబోతోన్నారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా ప్రకటించిన తుది జాబితాలో ఆయనకు చోటు దక్కింది. 18 మందితో కూడిన తుది జాబితాను నాసా ప్రకటించింది. ఈ 18 మంది రాజాచారి ఒకరు. సగం మంది వరకు మహిళలతో నిండి ఉన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37bZZ69
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour