Thursday, 10 December 2020

చంద్రబాబు,రేవంత్ రెడ్డిలతో ప్రాణహాని... హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓటుకు నోటు నిందితుడు...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (HRC)ను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌గా మారినందునా...తనను చంపేందుకు కుట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gzFtiC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour