Monday, 28 December 2020

చైనాపై తన వైఖరిని స్పష్టం చేసిన జో బిడెన్: ఆ పరిస్థితే వస్తే..ఎందాకైనా: ఈ నాలుగేళ్లలో ఏదైనా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో డ్రాగన్ కంట్రీ చైనాపై కఠినంగా వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. ఓ రకంగా వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీశారు. భారత్ తరహాలోనే కొన్ని రకాల యాప్‌లపై నిషేధాన్ని విధించారు. చైనీయుల రాకపోకలపైనా ఆంక్షలను తీసుకొచ్చారు. దౌత్యపరంగా ఆ ఆంక్షలను మరింత విస్తరింపజేశారు. చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడంలో డొనాల్డ్ ట్రంప్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MgfWA4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour