Monday, 28 December 2020

ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన: మోడీ మన్ కీ బాత్ అవసరం లేదంటూ రైతులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 72వ ‘మన్ కీ బాత్' కార్యక్రమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామంటున్న రైతులు.. నేడు భోజనపు పళ్లాలని, డబ్బాలను మోగించి నిరసన తెలిపారు. దీంతో ప్రధాని మోడీ మన్ కీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37SgXqf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour