Saturday, 26 December 2020

వద్దు... దయచేసి అలాంటి చర్యలకు పాల్పడవద్దు... రైతులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి...

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.కొంతమంది రైతులు సెల్‌ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలా స్పందించారు. రైతులు శాంతియుతంగా తమ ఆందోళనలు కొనసాగించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా కాలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rqlMyS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour