Saturday, 26 December 2020

రూ.1కోటి డిమాండ్ చేశారు.. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై షూటర్ సంచలన ఆరోపణలు...

ప్రముఖ అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై సంచలన ఆరోపణలు చేశారు.సెంట్రల్ వుమెన్ కమిషన్‌లో తనను సభ్యురాలిగా నియమించేందుకు స్మృతీ ఇరానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమెతో పాటు మరో ఇద్దరిపై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో వర్తికా సింగ్ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానం వచ్చే జనవరి 2న విచారణ జరపనుంది. సెంట్రల్ వుమెన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mPYqPR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour