చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన స్థానంలో అరాచకం రాజ్యమేలుతుందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై వారి చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరమని.... వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nfOmjZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment