Saturday, 12 December 2020

సీబీఐ సేఫ్టీ లాకర్ నుండి 103 కేజీల బంగారం మాయం .. సీబీఐకి చీవాట్లు, విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

చెన్నై సి.బి.ఐ కార్యాలయం నుండి 103 కిలోల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు . చెన్నై లోని సీబీఐ కార్యాలయం సేఫ్టీ కస్టడీ లాకర్ లో ఉండాల్సిన 103 కిలోల బంగారం మాయం కావడంతో తీవ్ర కలకలం రేగింది . అక్కడి లాకర్లో 400 కేజీల బంగారం ఉండగా, దాంట్లో 103 కేజీల బంగారం మాయమైంది .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LoqTyV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour