చెన్నై సి.బి.ఐ కార్యాలయం నుండి 103 కిలోల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు . చెన్నై లోని సీబీఐ కార్యాలయం సేఫ్టీ కస్టడీ లాకర్ లో ఉండాల్సిన 103 కిలోల బంగారం మాయం కావడంతో తీవ్ర కలకలం రేగింది . అక్కడి లాకర్లో 400 కేజీల బంగారం ఉండగా, దాంట్లో 103 కేజీల బంగారం మాయమైంది .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LoqTyV
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment