Tuesday, 15 December 2020

అలా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతా... టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు...

మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే వాటిని మరిచిపోతున్నారని... కాబట్టి ఏడాది పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. తిరిగి ఎన్నికలు జరిగే ఏడాది వాటిని మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38bVyYi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour