దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత గణతంత్ర వేడుకలకు బ్రిటిష్ ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా హాజరు కావడం ఖరారైంది. 2021, జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొనాల్సిందిగా భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని యూకే ప్రధాని సగౌరవంగా స్వీకరించారు. భారత పర్యటనను ఖరారు చేస్తూ బోరిస్ స్వయంగా ప్రకటన ఇవ్వడంతోపాటు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WnAlVr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment