Sunday, 20 December 2020

సాయిరెడ్డి స్ధానంలో బాబాయ్‌ ?- వైసీపీలో పెనుమార్పు - వీసా ఎక్స్‌పైర్‌ అంటూ టీడీపీ లీకులు

వైసీపీ మూలస్తంభాల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి అధినేత జగన్‌కే కాదు ప్రస్తుతం విశాఖ వైసీపీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని మరో రెండు జిల్లాలకూ పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఆయనే. వైసీపీ అధికారంలోకి రాక మునుపే విశాఖలో అడుగుపెట్టిన సాయిరెడ్డి.. ఈ ప్రాంతంలో నాయకత్వలేమితో సతమతం అవుతున్న వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. గత ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WzK7Ek
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour