Sunday, 20 December 2020

షిగోలా వైరస్ కలకలం.. కేరళలో 11 ఏళ్ల బాలిక మృతి.. మరో ఆరుగురికి సోకిన రక్కసి..

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. తర్వాత ఇతర వైరస్ కూడా వ్యాపిస్తున్నాయి. కేరళలో షిగోలా వైరస్ బయటకొచ్చింది. రక్కిసి ఒక చిన్నారిని కబలించింది. మరో ఆరుగురికి షిగోలా సోకిందని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏ చిన్న అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలని కోరింది. ఉత్తర కేరళలో షిగోలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WxXGUD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour