పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస కొనసాగుతూనే ఉంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య కక్షలు,ప్రతీకారాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం(డిసెంబర్ 10) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై బెంగాల్లో జరిగిన దాడిని ఆ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దెబ్బకు దెబ్బ తప్పదని మమతా సర్కార్ను హెచ్చరిస్తోంది. ఈ మేరకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సోషల్ మీడియాలో మమతకు హెచ్చరిక జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K9Lo1Q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment