Thursday, 10 December 2020

తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు: ముగ్గురు మృతి, 8వేల దిగువకు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచినకొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 56,178 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 612 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516కి చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/377kdOk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour