వాషింగ్టన్: బ్రిటన్లో సరికొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. గుబులు పుట్టిస్తోంది. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాల్లో దీని జాడలు కనిపించాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. బ్రిటన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయుల్లో 25 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M5Xc6f
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment