Wednesday, 23 December 2020

ఐదుగురు సజీవ దహనం: యమునా ఎక్స్‌ప్రెస్ వేపై కారును ఢీ కొన్న ట్రక్కు.. సీనియర్ జర్నలిస్ట్..

యమునా ఎక్స్‌ప్రెస్ వే పై మరో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కంటైయినర్ ట్రక్ కారును ఢీ కొంది. ఆగ్రాలో గల ఖాందొలి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. వారిలో లక్నోకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు. ఉదయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37IFazo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour