Friday, 11 December 2020

500 కిలోల వెండి స్వాధీనం: ఛత్తీస్‌గఢ్ టు తమిళనాడు వయా ఏపీ, నలుగురు అరెస్ట్

కర్నూలు: జిల్లాలోని డోన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై భారీగా వెండి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న సుమారు 500 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెండి అక్రమంగా తలిస్తున్నారన్న సమాచారం అందడంతో డోన్, వెల్దుర్తి, కృష్ణగిరి పోలీసులు గురువారం రాత్రి అమకతాడు టోల్ ప్లాజా వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/379xnue
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour