Friday, 11 December 2020

సిద్దిపేటకు విమానాశ్రయమా.. సాధ్యమయ్యే పని కాదు.. 2004లోనే జీఎంఆర్ కండిషన్ : రఘునందన్ రావు

కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి గానీ,జిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ నుంచి గెలిచిన తనను వేదిక పైకి పిలవడం ఇష్టం లేకనే సమాచారం ఇవ్వలేదన్నారు. సిద్దిపేటను వెనుకబడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m7AmaA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour