నార్త్ డకోటా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలు తీస్తోంది. అమెరికాలో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటికే రెండు లక్షలకుపైగా కరోనా బాధితులు మరణించారు. తాజాగా, అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఓ రాజకీయ నేత మరణం విషాదాన్ని నింపింది. మరణాంతరం ఎన్నికల్లో గెలవడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Xmuu8
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment