వాషింగ్టన్: అమెరికా అధ్యక్షఎన్నికల ఫలితాలు ముగింపు దశలో ఉన్నవేళ..చివరిదశలో ఆధిక్యతలో ఉన్న కొన్ని రాష్ట్రాలను ప్రత్యర్థి పార్టీకి కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చట్టపరంగా పోరాడుతున్నప్పటికీ. న్యాయం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GBJWE6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment