Thursday, 26 November 2020

Farmers Protest: జైళ్లు చాలట్లేదు: స్టేడియాలు..కారాగారాలుగా: కేజ్రీవాల్ సర్కార్ ఏమంటోంది?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్రతరమౌతోంది. రోజురోజుకూ ఉధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఢిల్లీ ఛలో పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. వేలాదిమంది రైతులు ఇందులో పాల్గొంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V6O7LJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour