న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్రతరమౌతోంది. రోజురోజుకూ ఉధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఢిల్లీ ఛలో పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. వేలాదిమంది రైతులు ఇందులో పాల్గొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V6O7LJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment