ముంబై: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్.. అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక పైలెట్ ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు గల్లంతు అయ్యారు. గల్లంతైన పైలెట్ కోసం నిరంతరాయంగా గాలిస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించట్లేదు. సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచీ రెండో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33lBctS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment