Saturday, 28 November 2020

మోదీ వ్యాక్సిన్ టూర్ : అహ్మదాబాద్‌లో జైదుస్ క్యాడిలా ప్లాంట్‌ను సందర్శించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్ మొదలైంది. మూడు నగరాల పర్యటనలో భాగంగా మొదట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలోని జైదుస్ క్యాడిలా బయోటెక్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అభివృద్ది చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ 'జైకోవ్-డి'పై సమీక్ష జరిపారు. పీపీఈ కిట్ ధరించి ‌ప్లాంట్‌లోకి వెళ్లిన ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36gfBok
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour