తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ప్రభావం ఏపీపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా తమిళనాడుకు పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పెన్నా నది ఉగ్రరూపంతో పలు గ్రామాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇవాళ పర్యటించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3meym16
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment