అమరావతి: రాష్ట్రంలో అయిదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు నియమితులు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తోన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర లభించిన వెంటనే ఈ నోటీఫికేషన్ను జారీ చేశారు. కొన్నాళ్లుగా న్యాయపరమైన వివాదాల్లో నలిగిన ఆంధ్రా యూనివర్శిటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nUVBxG
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment