Thursday, 26 November 2020

బ్యాక్ అండ్ బ్యాక్: బంగాళాఖాతంలో పుట్టుకు రానున్న రెండు అల్పపీడనాలు రెడీ: ముంచెత్తడమే ఇక

న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన నివార్ పెను తుఫాన్ తీరాన్ని తాకింది. విధ్వంసాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. తుఫాన్ అనంతర పరిస్థితులను అధిగమించడానికి ఏపీ, తమిళనాడు, పుదచ్చేరి మల్లగుల్లాలు పడుతున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. ఒక తుఫాన్ వెళ్లిపోయిందనుకుని ఊపిరి పీల్చుకునేలోపే పిడుగులాంటి వార్తను వెల్లడిస్తున్నారు భారత వాతారణ శాఖ అధికారులు. మరో రెండు తుఫాన్లు దాడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nVZX7N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour