Thursday, 26 November 2020

దేశంలో పెరుగుదల బాట పట్టిన కరోనా యాక్టివ్ కేసులు: తగ్గుతోన్న డిశ్చార్జీల ఫలితం?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. దేశంలో రోజువారీగా నమోదవుతోన్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల నుంచి దిగట్లేదు. అదే సమయంలో- కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతోన్న పేషెంట్ల సంఖ్య కూడా తగ్గుముఖం పడతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా- యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మొదట్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lfsnYC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour