Thursday, 26 November 2020

కరోనా వ్యాక్సిన్ పంపిణీ బ్లూ ప్రింట్‌ రెడీ- తొలి విడతలో 30 కోట్ల మందికి- 26 కోట్లు వారే...

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. చలికాలం కావడంతో తిరిగి సెకండ్‌ వేవ్‌ ఉండొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. వీటి మధ్యే వ్యాక్సిన్‌ కూడా సిద్ధమవుతోంది. మరో మూడు నెలల్లో భారత్‌కు ఎట్టిపరిస్దితుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఖాయమని కేంద్రం చెబుతోంది. దీంతో ఆ మేరకు వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fM61Nq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour