Saturday, 14 November 2020

జగన్‌ సర్కార్‌ స్వామిభక్తి- ఏపీ గుళ్లలో స్వరూపానంద పుట్టినరోజు జరపాలని ఆదేశాలు

ఏపీలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందకూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. జగన్ సీఎం కాకముందు నుంచే విశాఖ పీఠాన్ని పలుమార్లు దర్శించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వరూపానంద ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పరాకాష్టగా జగన్‌ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 18న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nltk36
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour