ఏపీలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందకూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. జగన్ సీఎం కాకముందు నుంచే విశాఖ పీఠాన్ని పలుమార్లు దర్శించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వరూపానంద ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పరాకాష్టగా జగన్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 18న
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nltk36
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment