Saturday, 14 November 2020

కోటికాంతులు నింపాలని, ఆనంద దీపాలు వెలగాలని.. ప్రధాని మోడీ, జగన్, కేటీఆర్ విషెస్..

నేడు దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంద‌రి జీవితాల్లో ఆనందం వెళ్లివిరియాల‌ని ఆయన ఆకాంక్షించారు. పండుగ ప్ర‌కాశ‌వంతంగా జరగాలని చేయాల‌ని, ప్రతీ ఒక్కరికీ ఆనందాన్ని క‌లిగించాలని కోరుకున్నారు. అందరు సంప‌న్నంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని మనసారా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35rIRbx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour