గ్రేటర్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బల్దియా పోరులో కాంగ్రెస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ను భుజాన వేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో ఎన్నికలకు వెళుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kryk8f
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment