Friday, 20 November 2020

కార్యాలయ భవనంపై నుంచి దూకి టెక్‌మహీంద్ర ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ గోపాల్‌పురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన కార్యాలయ భవనంపై నుంచి దూకి సుష్మిత(21) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్ మహీంద్ర సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన యువతి తన కార్యాలయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/333WSdP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour